Tag #series #worrying accidentsl

ఆందోళన కలిగిస్తున్న వరుస ప్రమాదాలు

– పలు కుటుంబాల్లో తీరని విషాదాలు -హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4:  ‌ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సులు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. గత వారం కర్నూలు జిల్లాలో వేమురి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ ‌బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నల్లగొండ జిల్లా వేములపల్లి…