Tag sept 17

చరిత్రను తప్పుగా చూపించేవారికి.. ప్రజలే సరైన సమాధానం చెబుతారు

  – సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా – దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది – మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు – తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని…

యాస, భాషను చిన్న చూపుతో సమైక్యత చోటు చేసుకోలేదు

కేసీఆర్‌ ఉద్యమంతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది అభివృద్ధి అంటే మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించడం కాదు అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమని గడిచిన తొమ్మిదేళ్లలో నిరూపించం సిద్ధిపేట తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు…

16‌న హైదరాబాద్‌లో సిడబ్ల్యుసి సమావేశాలు..

పాల్గొననున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే,  సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేతలు నిర్వహణకు అవకాశం కల్పించినందుకు హైకమాండ్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కృతజ్ఞతలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 4 : ‌నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్‌ 16‌న…

17‌న హైదరాబాద్‌లో విమోచన ఉత్సవాలు

  *గత పాలకులు విస్మరించారన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి *షోయబుల్లా ఖాన్‌, ‌వందేమాతరం కుటుంబ సభ్యులతో భేటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య సమరయోధులు షోయబుల్లాఖాన్‌ ‌కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన…

You cannot copy content of this page