రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం

బీజేపీతోనే దేశం సురక్షితం, సుభిక్షం..˜ హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఈ సారి ఎన్నికల్లో దేశంలో మొత్తంగా కాంగ్రెస్కు 60 సీట్లు కూడా రావు.. మీట్ ద ప్రెస్లో బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : వొచ్చే లోక్ సభ…