Tag #Security in Mesdaram #with AI-based drone policing #DGP

ఏఐ ఆధారిత డ్రోన్ పోలీసింగ్‌తో బందోబస్తు

– మేడారం జాతరలో డీజీపీ – గవర్నర్, మంత్రి సీతక్కలతో కలిసి వనదేవతల దర్శనం హైదారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మేడారం మహా జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి వెల్లడించారు. మేడారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహా జాతరకు భక్తజనసందోహం పోటెత్తిన వేళ క్షేత్రస్థాయిలో…