Tag Secunderabad fire accident

అగ్నిప్రమాదం లో మరణించిన బీహార్ కార్మికులు..

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు ఝామున ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు.మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 1.సికిందర్.40 2.బిట్టూ.23 3.సతేంధర్ 35 4.గొల్లు,28 5.దామోదర్,27 6.చింటూ,29 7.రాజేష్,25 8.దీపక్,26 9.పంకజ్,26…

You cannot copy content of this page