రహస్య ఒప్పందంతో ముందుకు సాగని విచారణలు

బీఆర్ఎస్, కాంగ్రెస్లపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విసుర్లు కోదాడ, ప్రజాతంత్ర, జులై 15: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండేళ్లలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సూత్రంతో మోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమేకాక భారతదేశాన్ని గ్లోబల్ శక్తిగా నిలబెట్టిందని…
