శాసన మండలి చైర్మన్ గుత్తా ఏకగ్రీవ ఎన్నిక
రెండోసారి బాధ్యతల స్వీకరణ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ శుభాకాంక్షలు ప్రజాతంత్ర , హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. చైర్మన్గా గుత్తా వొక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.. సోమవారం ఎన్నిక అనంతరం సుఖందర్ రెడ్డిని మంత్రులు కేటీఆర్,…
