9నుంచి పార్లమెంట్ రెండోదశ సమావేశాలు

– ఈ సమావేశాల్లోనే స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం – ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ లు న్యూదిల్లీ, మార్చి 6: కేంద్ర బ్జడెట్పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలపుడు సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు. రెండో…
