Tag #Secbad-Tpt #Vande Bharat #coaches #20

20‌కి పెరగనున్న కోచ్‌ల సంఖ్య

– సికింద్రాబాద్‌-‌తిరుపతి వందే భారత్‌కు ఆదరణ నేపథ్యంలో హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ‌వందే భారత్‌ రైళ్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందే భారత్‌ ‌రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. దీంతో కోచ్‌ల సంఖ్య 20కి పెరగనుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా మంగళూరు…