సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

దవాఖానల్లో తగినన్ని మందులను అందుబాటులో ఉంచాలి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పీహెచ్సీల్లో అవసరమైన సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం…
