స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు

– విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: తెల్లాపూర్లోని మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పిల్లలను బస్సుకు దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకటో తరగతి…
