Tag #scholor ships #increase #Video conference #Central Minister #State Minister Adluri

పేద విద్యార్థులకు 100శాతం స్కాలర్‌షిప్‌లు

– ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు పెంచాలి – కేంద్రాన్ని కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ప్రీ, ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను ఇప్పటి 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. తెలంగాణలోని ఎస్సీ,…