స్కాలర్షిప్ కుంభకోణంలో ఈడీ• సోదాలు
న్యూదిల్లీ,ఆగస్ట్31: స్కాలర్షిప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి పలు రాష్టాల్ల్రో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్టాల్లోన్రి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు…
