పటేల్ చొరవతో హైదరాబాద్కు విముక్తి

– పాక్ అణుబెదరింపులకు లొంగేది లేదు – ఆపరేషన్ సిందూర్తో మన సత్తా చాటాం – మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ భోపాల్, సెప్టెంబర్ 17:నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజు…
