అక్టోబర్ చివరికల్లా టిమ్స్ పనులు పూర్తి చేయాలి

– ఆర్అండ్బీ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలందించే విధంగా అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య…
