సంసద్ ఖేల్ మహోత్సవ్ను విజయవంతం చేయాలి

– ప్రధాని మోదీ పిలుపునకు యువత స్పందించాలి – ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆటల పోటీలు – పోస్టర్ విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి – జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్ మహోత్సవను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి…
