రాజకీయాలు చేయడం కాదు…ప్రజలకు మేలు చేస్తే ఆనందం
సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ భూమిపూజ సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం కలుగుతుందని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్ భూమిపూజ…
