చెక్ డ్యాంల విధ్వంసం వెనుక ఇసుక మాఫియా

– ఇది అధికార పార్టీ నేతల పుణ్యమే – విచ్చలవిడి ఇసుక తవ్వకాలను నిలిపేయాలి – నమోదైన కేసులపై సత్వర విచారణ జరపాలి – నిజనిర్ధారణ కమిటీ నివేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: మానేరు నదిపై నిర్మించిన రెండు చెక్ డ్యాం లను ఇసుక మాఫియా పేల్చి వేసిన సంఘటనలపై తెలంగాణా నిజనిర్ధారణ కమిటి…
