మానుకోట పట్టణాభివృద్ధికి రూ.59.62కోట్లు

– పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన మహబూబాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు…
