Tag @Sanction #IIM #to Hysderabad #CM revanth request Central education Minister

హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి

– కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రకు రేవంత్‌ విన్న‌పం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ని మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వెంటనే తరగతులు…