ఆత్మహత్యకు యత్నించిన సాయిఈశ్వర్ మృతి

– బీసీ సంఘాల ఆందోళన, అరెస్టు – గాంధీ దవాఖానలో ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కో రుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి…
