మానవ అక్రమ రవాణా నివారణకు ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రాం’

– నేరాల సమీక్షలో పోలీస్ అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో సేఫ్ విలేజ్ ప్రోగ్రాంలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి వెల్లడిరచారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…
