త్యాగాల విత్తనాలు మొలకెత్తుతున్నాయి..!!

విత్తనం మరణిస్తూ మొక్కను వాగ్దానం చేయడం ప్రకృతిలో ఒక శాశ్వత సత్యం. అదే విధంగా వీరుడు మరణిస్తూ మరో పోరాటాన్ని వాగ్దానం చేస్తాడు. అమరుడు తన రక్తాన్ని విత్తనాలుగా చల్లుతూ భవిష్యత్ ఉద్యమాలను వాగ్దానం చేస్తాడు..ఇదంతా ఎందుకంటే కేంద్రం డెడ్ లైన్ పెట్టుకుని మరీ మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసింది. మావోయస్టు ముక్త్ భారత్ అయ్యిందంటూ పార్లమెంట్లో…
