30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగవేత

– సభల పేరుతో నాటకాలు – రైతులకు చేసిందేమీ లేదు – మరోమారు రేవంత్పై కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: కాంగ్రెస్ ముప్పై నెలల పాలనలో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొటారని, పైగా సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్…
