భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

– ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ – ఇరువురు నేతలు కలసి ప్రధాని నివాసానికి చేరిక – రేపు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబరు4: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు చేరుకున్నారు. దిల్లీ సమీపంలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగిన ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి…
