ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు కావాలి

– అధికారులకు కమిషన్ సూచన – జిల్లాల పర్యటనలో ఆర్టీఐ కమిషన్ మెదక్, ప్రజాతంత్ర, జులై 29: చట్ట నిబంధనలకు లోబడి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర…
