ఎర్ర బస్సు.. రైట్ రైట్

– ఆర్టీసీ జేఏసీతో మంత్రుల చర్చలు సఫలం – మూడు రోజులుగా జరుగుతున్న సమ్మెకు ముగింపు – కార్మికులకు 11 శాతం పీఆర్సీ – ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం – సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ – మిగిలిన అంశాలపై యాజమాన్యం అంగీకారం – వివరాలను వెల్లడించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25…
