మహాశిరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్ సర్వీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 11: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి పండుగ…
