తెలంగాణ ఆర్టీసీకి ఊరట

– ఈపీఎఫ్ నోటీసుపై స్టే విధించిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన ఉద్యోగుల బీమా పథకం కింద బకాయి రూ.131.76 కోట్లు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటీసులో ఏపీఎస్ఆర్టీసీ అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. టీజీ, ఏపీ బకాయిల…
