Tag Rs.6 Lakhs financial assistance

పిడుగుపాటు మృతుల‌కు రూ.6 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ‌త ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్ర‌మాదాల‌ కార‌ణంగా మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారాన్ని విడుద‌ల చేసింది. ఈమేర‌కు ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచారం పంపించి బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వ సాయం అందేలా విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పిడుగుపాటుతో మృతి చెందిన…