Tag #Rs.50

విద్యుత్‌లో రూ.50వేల కోట్ల స్కాంకు తెర

-కొత్త డిస్కమ్‌, థర్మల్‌ ‌ప్లాంట్‌ల నిర్మాణంలో కమీషన్లు – విద్యుత్‌ ‌శాఖను ఎపి ప్రభుత్వం నడుపుతోందా? – ఎన్టీపీసీ తక్కువ రేట్లకే విద్యుత్‌ ఇస్తామంటే తీసుకోరా? – మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌విద్యుత్‌ ‌రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్‌,…