మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా

– అజారుద్దీన్ నేతృత్వంలో సౌదీకి ప్రభుత్వ బృందం – అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు – తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 17: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి…
