రైతుల ఖాతాల్లోకి రూ.4,520 కోట్లు

-30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల…
