ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి రూ.374 కోట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు (ట్యూషన్ ఫీజు), నిర్వహణ చార్జీలను ఈ సంవత్సరంలో ఇప్పటికి రూ.374.00 కోట్లు, రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.173.00 కోట్లు…
