రూ. 2,000 డినామినేషన్ నోట్ల ఉపసంహరణ:ఆర్బీఐ
న్యూదిల్లీ.ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,మే19:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.. మరియు సెప్టెంబర్ 30,2023 లోపు వాటిని మార్చుకోవాలని కోరింది. అయితే రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి అని తెలిపింది..శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెంట్రల్ బ్యాంక్ ఇలా…
