Tag #Rs.103crores value two projects #for Telangana #Union Minister Kishanreddy #thanks to Union ministers

తెలంగాణకు రెండు కొత్త ప్రాజెక్టులు

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సేతు బంధన్…