సిరిసిల్లలో రూ.101కే దహన సంస్కారాలు

12 అంశాల ప్రజాసంక్షేమ అజెండాకు ఆమోదం మున్సిపల్ మొదటి సాధారణ సమావేశం సహకరించిన సభ్యులకు ఛైర్పర్సన్ కృతజ్ఞతలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి28: సిరిసిల్లలో రూ.101లకే దహనసంస్కారాలు (Rs 101 Cremation Scheme) నిర్వహించే నూతన పథకానికి సిరిసిల్ల మున్సిపల్ సమావేశం ఆమోదం తెలిపింది. గతంలో ఈ పథకం అమల్లో వున్నప్పటికీ కారణాంతరాలవల్ల మధ్యలో నిలిపేశారు.…
