Tag #Rs.100 crores scam #in KGBV beds tenders #BRSV president

కేజీబీవీ బెడ్స్ ‌టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణం

– లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు ఫిర్యాదు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23:కేజీబీవీ బంకర్‌ ‌బెడ్స్ టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. దీనిపై లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం విషయంలో…