రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి

– ప్రభుత్వం, ఉద్యోగులపై రూపాయి భారం పడకుండా అమలు – 12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపు – ఇప్పటికే 98 క్లెయిమ్ల పరిష్కారం – ఉద్యోగుల కోసం హెల్త్కార్డు కూడా తీసుకొచ్చాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్…
