అభివృద్ధిలో డీఎంఎఫ్ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రెండు…
