Tag #Role of All India Radio #remains stable #even in digital era

డిజిటల్ యుగంలోనూ ఆకాశవాణి పాత్ర సుస్థిరం

– ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: డిజిటల్ యుగంలోనూ ఆకాశవాణి వార్తలు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్‌కుమార్ జైన్ అన్నారు. సంప్రదాయ రేడియో వార్తా ప్రసారంతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకత చాటుకుంటున్న‌దని చెప్పారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో…