పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ తక్షణ కర్తవ్యం

కశ్మీర్ లోయలో ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వోటింగ్ శాతం నమోదైంది. అయితే ఇదే ఉత్సాహం దేశ రాజధానిలో కూడా ప్రతిబింబించాలి. కానీ ఈసారి న్యూదిల్లీలో కేవలం 55.43% వోటర్లు మాత్రమే తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల తర్వాత, ఈ సంఖ్యలను పరిశీలిస్తున్న పరిశోధకులు న్యూ దిల్లీ, అనంతనాగ్ల పోలింగ్ శాతం పోకడలు ఒకేలా…
