కూకట్పల్లి కోటి రూపాయల దోపిడీ

– కళ్లల్లో కారం చల్లి దోచుకున్న దుండగులు – వివరాల ఆధారంగా రంగంలోకి పోలీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి17: హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులను పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో స్కూటీపై…
