సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ
98 పనులకు రూ.8,175.92 కోట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 : సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ పట్టనున్నది. జిల్లాలో రహదారుల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి…గతంలో జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…
