రాజస్థాన్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం

– తాగి ట్రక్ నడిపిన డ్రైవర్ - ప్రమాదంలో 10మంది పైగా దుర్మరణం జయపుర, నవంబర్ 3: వరుస రోడ్డు ప్రమాదాలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాజస్థాన్లోని ఫలోడి జిల్లాలో ఓ టెంపో కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న…
