కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం
మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం హైదరాబాద్కు చెందిన 8 మంది ప్రయాణికుల సజీవదహనం బెంగళూరు, జూన్ 3: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిన…
