రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జనవరి 6 : గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని స్టే హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సూరజ్ సింగ్ (23) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున సూరజ్ సింగ్ గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్…
