Tag #RNI #PRGI #NewDelhi

ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికలపై వేటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: టీఈఎల్‌ నెంబర్‌ లేకుండా పత్రికల్లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌జీఐ) కఠిన ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఆయా రాష్ట్ర…