అమర్నాథ్ యాత్ర పునరుద్ధరణ
భద్రత మధ్య తిరిగి కొనసాగింపు శ్రీనగర్, జూలై 11 : జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ…