గ్రామస్థాయి వరకు రెవెన్యూ సేవలు

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్ధరి స్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాల నాధికారుల (జీపీవో) నియామకంతో నిలబెట్టుకున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అ న్నారు. రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగా జీపీవో…
